Economic Advisory Council
-
#India
Narendra Modi : బిబేక్ దెబ్రాయ్ భారతదేశ మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు
Narendra Modi : ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ డాక్టర్ బిబేక్ దెబ్రాయ్ శుక్రవారం 69 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ సందర్భంగా బిబేక్ దేబ్రాయ్ను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
Published Date - 12:19 PM, Fri - 1 November 24 -
#World
Sushil Wadhwani: UK ఆర్థిక సలహా మండలిలో భారతీయుడు
బ్రిటన్ ఆర్ధిక సలహా మండలి కొత్త కమిటీలో భారత సంతతికి చెందిన పెట్టుబడుల నిపుణుడికి చోటు దక్కింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కమిటీ మాజీ సభ్యుడైన సుశీల్ వాద్వానీని నియమిస్తూ యూకే ఛాన్సలర్ జెరిమి హంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published Date - 06:34 PM, Tue - 18 October 22 -
#Andhra Pradesh
Special Status: ప్రత్యేక హోదాలో పచ్చి నిజం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 14వ ఆర్థిక సంఘం సిఫారసు అడ్డు అంటూ కేంద్రం చెప్పింది. కానీ , అది అబద్ధమని తాజాగా 14 వ సంఘం సభ్యుడు గోవిందరావు చెప్పిన దానిప్రకారం అర్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చెందిన మోసం మరోసారి బట్టబయలు అయింది.
Published Date - 04:14 PM, Sun - 30 January 22