Drone Attacks On Hindu Shrines
-
#Devotional
India-Pakistan tensions : ఛార్ధామ్ యాత్ర నిలిపివేత
ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత దేశంలో హిందూ పుణ్యక్షేత్రాలపై డ్రోన్ దాడులకు యత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా పరిస్థితులపై కేంద్రం సీరియస్ అయింది.
Published Date - 01:14 PM, Sat - 10 May 25