Dr V Narayanan
-
#India
ISRO : శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదాపై స్పందించిన ఇస్రో ఛైర్మన్
రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కనుగొనడంతో స్పేస్ఎక్స్ తాత్కాలికంగా ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ వేదికలో వెల్లడించింది. ఈ విషయం పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ఛైర్మన్ డా. వి. నారాయణన్ స్పందిస్తూ, ఇది మానవ సహిత యాత్ర కావడంతో సాంకేతిక సమస్యల్ని పూర్తిగా పరిష్కరించి, ప్రయోగాన్ని అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Published Date - 12:13 PM, Wed - 11 June 25