Dr Chaitanya Reddy
-
#Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్యా కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కి నోటీసులు…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం. వైఎస్ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.
Date : 19-11-2024 - 3:57 IST