Double Digit
-
#India
Lok Sabha Polls 2024: కేరళలో రెండంకెల సీట్లు గెలుస్తాం: మోదీ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు
Date : 27-02-2024 - 6:58 IST -
#India
PM Modi: కేరళలో బీజేపీకి రెండు అంకెల సీట్లు వస్తాయిః ప్రధాని మోడీ
PM Modi: రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ(bjp)కి రెండు అంకెల సీట్లు వస్తాయని ప్రధాని మోడీ(PM Modi) అన్నారు. సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలను, ఆశయాలు నిజం అయ్యేలా చర్యలు తీసుకోవడం తన గ్యారెంటీగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేరళ రాష్ట్రాన్ని తమ పార్టీ ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడలేదని ఆయన తెలిపారు. 2019లో బీజేపీ(bjp) ఓట్ల శాతం రెండు అంకెలు […]
Date : 27-02-2024 - 3:02 IST