DK Adikesavulu Naidu
-
#Devotional
Tirumala : శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను అందజేసిన జనసేన మహిళా నేత
Tirumala : తిరుమల శ్రీవారికి డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం భారీ కానుకగా అందించారు. రెండు కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా అందించారు
Date : 14-11-2024 - 11:44 IST