Deeksha Diwas
-
#Telangana
Deeksha Diwas 2023: కేటీఆర్ రక్తదానం, ఎన్నికల ఉల్లంఘన?
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో 'దీక్షా దివస్' సందర్భంగా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.
Published Date - 03:37 PM, Wed - 29 November 23