Death In Pushpa-2 Theatre
-
#Andhra Pradesh
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Published Date - 11:40 AM, Tue - 10 December 24