DBT
-
#Telangana
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.
Date : 26-02-2025 - 12:32 IST -
#India
Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!
Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్లో మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.
Date : 25-10-2024 - 11:39 IST -
#South
Karnataka: జూలై 1 నుంచి కర్ణాటకలో డిబిటి ద్వారా 10 కేజీల ఉచిత బియ్యం పంపిణి
కర్ణాటకలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీపీఎల్ కార్డుదారులకు 10 కేజీల ఉచిత బియ్యం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది
Date : 28-06-2023 - 9:08 IST