Dahod
-
#India
PM Modi : లోకోమోటివ్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఈ ప్లాంట్లో అత్యాధునిక 9000 హెచ్పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్లు తయారవుతాయి. ఇవి భారత రైల్వేలో సరకుల రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే అవకాశముంది. ‘‘ఇది రైల్వే రంగంలో ఆటగేమ్ ఛేంజర్గా మారనుంది’’ అని పశ్చిమ రైల్వే సీపీఆర్వో వినీత్ అభిషేక్ తెలిపారు.
Date : 26-05-2025 - 1:35 IST