Cyber Criminals
-
#Andhra Pradesh
Cyber Criminals : సైబర్ నేరగాళ్ల వలలో మంత్రి నారాయణ అల్లుడు
Cyber Criminals : సైబర్ నేరగాళ్లు పునీత్ పేరుతో ఒక మెసేజ్ను ఆయన కంపెనీ అకౌంటెంట్కు పంపారు. ఆ మెసేజ్లో "అర్జెంటుగా రూ.1.96 కోట్లు కావాలి" అని కోరారు.
Published Date - 10:00 AM, Sat - 23 August 25 -
#Technology
Be Careful : రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..ఏంచేస్తున్నారో తెలుసా ?
Be Careful : కొంత కాలం క్రితం వరకు లాటరీలు, గిఫ్ట్ కార్డులు, డ్రగ్స్ పార్శిల్స్ పేరుతో మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు నకిలీ వెబ్సైట్లను ఉపయోగించి కోట్లు కొల్లగొడుతున్నారు
Published Date - 03:23 PM, Tue - 1 April 25 -
#Viral
Vemula Veeresham : న్యూ** వీడియో కాల్ ఘటనపై MLA వేముల వీరేశం రియాక్షన్
Vemula Veeresham : సైబర్ నేరగాళ్లు న్యూడ్ వీడియో కాల్ చేసి, దాన్ని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోను కుటుంబసభ్యులకు, మిత్రులకు పంపిస్తామని, ఇంకా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని
Published Date - 12:51 PM, Wed - 5 March 25 -
#Telangana
Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు
ఈ నలుగురు బ్యాంకు ఉద్యోగులు నేపాల్, చైనాల్లోని సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) అకౌంట్లకు రూ.23కోట్లు అక్రమంగా పంపించారు.
Published Date - 11:02 AM, Thu - 30 January 25 -
#Andhra Pradesh
Vijayawada : యువతిని బెదిరించి రూ.1.25 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Criminals : ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను ముంబై పోలీస్ (Mumbai Police) అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మీకు వచ్చిన కొరియర్లో డ్రగ్స్ (Drugs), ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని.. అది చట్టరీత్య నేరమని యువతిని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు
Published Date - 11:41 AM, Sat - 16 November 24 -
#Andhra Pradesh
Vakati Narayana Reddy : వాకాటి నారాయణరెడ్డికి నరకం చూపించిన సైబర్ నేరగాళ్లు
Vakati Narayana Reddy : పార్సిల్లో 200 గ్రాముల డ్రగ్స్, 6000 అమెరికన్ డాలర్లు, పాస్పోర్టు, బ్యాంక్ కార్డులు, దుస్తులు, లాప్ట్యాప్ ఉన్నాయని చెప్పారు
Published Date - 02:40 PM, Tue - 8 October 24 -
#Andhra Pradesh
Drags : డ్రగ్స్ పేరుతో ..మహిళ ఉద్యోగి నుండి రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఓ మహిళ ఉద్యోగికి సీఐ పేరుతో ఫోన్ చేసి మీరు డ్రగ్స్ లిస్ట్ ఉన్నారు..మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు
Published Date - 10:20 AM, Fri - 5 July 24 -
#India
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో సంచలనం: సైబర్ నేరగాళ్ల హస్తం
నీట్ పేపర్ లీక్కు సంబంధించి సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా పేపర్ లీక్ చేసేందుకు టెక్నాలజీ సాయం తీసుకుని..ఇందుకోసం జార్ఖండ్ లోని జమ్తారాకు చెందిన సైబర్ నేరగాళ్ల సాయం తీసుకున్నాడు.
Published Date - 04:15 PM, Tue - 25 June 24 -
#Telangana
Courier Cheating : ‘కొరియర్’ పేరుతో కొల్లగొడతారు.. జాగ్రత్త సుమా !
సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త రకాల మోసాలకు తెగబడుతున్నారు.
Published Date - 10:21 AM, Thu - 30 May 24 -
#Devotional
Ayodhya : అయోధ్య పేరుతో కొత్త మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య (Ayodhya ) పేరు మారుమోగిపోతుంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Temple Opening)కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా సోమవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడడంతో అంత అయోధ్య రాముడి గురించి..అక్కడి ప్రసాదాలు , రాముడి దర్శనం గురించి మాట్లాడుకోవడం..సెర్చ్ చేయడం చేస్తున్నారు. దీంతో సైబర్ […]
Published Date - 11:28 PM, Tue - 23 January 24 -
#India
Ayodhya : అయోధ్య పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయకండి – పోలీసుల హెచ్చరిక
సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజు రోజుకు రెచ్చిపోతున్నారు..సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్లలో లింక్స్ పంపించి..వాటిని క్లిక్ చేయగానే వారి బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బును కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన (Praja Palana) పేరుతో నేరగాళ్లు..ఫోన్లు చేసి మీరు ఆరు గ్యారెంటీలకు అర్హత పొందారని చెప్పి OTP నెంబర్లు అడిగి బ్యాంకు ఖాతాల్లో నుండి డబ్బు లాగేసారు. ఇక […]
Published Date - 11:19 AM, Sun - 21 January 24 -
#Telangana
Telangana : జాగ్రత్త..ప్రజాపాలన పేరుతో ఫోన్ కాల్స్..క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం
ఇటీవల సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఫోన్ కాల్స్ చేసి ఓటీపీ (OTP)చెప్పమని చెప్పి క్షణాల్లో అకౌంట్ లో డబ్బులు మాయం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ప్రజా పాలన (Praja Palana) పేరు చెప్పి ఫోన్లు చేయడం..ఓటీపీ లు అడిగి డబ్బులు కొట్టేయడం చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party).. […]
Published Date - 12:05 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Cyber Criminals: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు, 3000 మందిపై కేసులు బుక్
NCRB ప్రకారం.. 2021లో దేశంలో మొత్తం 5,52,972 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి.
Published Date - 01:44 PM, Sat - 5 August 23 -
#Special
ITR-4 ఎలా ఫైల్ చేయాలి? అర్హతలు ఏమిటి?
ITR-4 ను వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, వ్యాపారం మరియు వృత్తి ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారు లేదా సంస్థలు దాఖలు చేయవచ్చు.
Published Date - 06:20 PM, Mon - 1 May 23