Cvoid 19
-
#Health
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Published Date - 09:25 AM, Mon - 10 January 22