CSE
-
#India
తెలంగాణపై ధర్మల్ పొగ..కాలుష్య రాష్ట్రాల్లో రెండో స్థానం
బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నుంచి కాలుష్యం భారీ వెలువడుతుంది. అందుకు తగిన ప్రమాణాలను పాటించకపోతే..పర్యావరణం నాశనం అవుతుంది. అందుకే ఎప్పటికప్పుడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.
Published Date - 03:30 PM, Fri - 1 October 21