CS
-
#Telangana
NHRC : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. సీఎస్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసు
ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డ విషయం విదితమే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎన్ఎచ్ఆర్సీ, పోలీసుల నివేదికను స్వీకరించిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Date : 06-08-2025 - 3:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
CM Chandrababu : మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..
Date : 30-09-2024 - 2:55 IST -
#Telangana
CS: పోలీసులకు తెలంగాణ సీఎస్ ఫిర్యాదు.. శాంతి కుమారి పేరుతో మోసాలు
CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తన డీపీని ఉపయోగించి దుర్మార్గులు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. శాంతి కుమారి, ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీపీని ఉపయోగించి కొందరు దుర్మార్గులు. తెలంగాణకు చెందిన, మొబైల్ నంబర్ +977-984-4013103 తో నకిలీ కాల్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఫిర్యాదు చేయబడింది. FIR నం. 4/2024 తేదీ 28-04-2024 ప్రకారం కేసు బుక్ […]
Date : 29-04-2024 - 2:31 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ను హెచ్చరించిన ఈసీ..
రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ సలహాదారులకు కేబినెట్ మంత్రుల హోదా ఉన్నందున మోడల్ ప్రవర్తనా నియమావళి నిబంధనలు వారికి వర్తిస్తాయని ఎన్నికల సంఘం మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి తెలియజేసింది.
Date : 16-04-2024 - 10:38 IST -
#Special
Best Career Options: ఇంటర్మీడియట్ తరువాత చేయాల్సిన ముఖ్యమైన కోర్సులు
దేశవ్యాప్తంగా అన్ని బోర్డులు 12వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశాయి. వేసవి సెలవులు కూడా పూర్తి కావొస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థుల చూపు, తల్లిదండ్రులు నెక్స్ట్ ఏంటనే దానిపై డైలమాలో పడుతున్నారు
Date : 27-05-2023 - 6:41 IST -
#Telangana
Governor and CS: తెలంగాణ సీఎస్పై తమిళిసై సీరియస్!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్ శాంతకుమారిని విమర్శించారు.
Date : 03-03-2023 - 1:51 IST -
#Telangana
CM KCR : మరో మూడు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్…వెంటనే ఢిల్లీకి రావాలంటూ సీఎస్, డీజీపీలకు ఆదేశం..!!
తెలంగాణ సీఎం కేసీఆర్...ఢిల్లీకి వెళ్లి రేపటితో వారం రోజులు పూర్తి అవుతుంది. హస్తినాలో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఎవరికీ అంతుపట్టడం లేదు.
Date : 17-10-2022 - 6:49 IST -
#Speed News
AP CS: కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గింది!
కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ అన్నారు. థర్డ్ వేవ్ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని, ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని, కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని వెల్లడించారు. […]
Date : 19-01-2022 - 10:02 IST