CP Anand
-
#Cinema
Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్
Piracy : కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్ టాలీవుడ్కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.
Date : 29-09-2025 - 2:15 IST -
#Telangana
Mock Drill: మాక్ డ్రిల్.. మరికాసేపట్లో ‘మెసేజ్’ వస్తుంది: సీపీ ఆనంద్
సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. “మాక్ డ్రిల్ సమయంలో రెండు నిమిషాల పాటు సైరన్ మోగుతుంది. సైరన్ మోగగానే ప్రజలు ఏదైనా బహిరంగ ప్రదేశంలో ఉన్నచో తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి,” అని స్పష్టం చేశారు. ఇది కేవలం భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు మాత్రమేనని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.
Date : 07-05-2025 - 3:37 IST