COVID-19 Vaccine
-
#India
Vaccination:20 మిలియన్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి.. అభినందించిన ప్రధాని
దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Published Date - 10:01 AM, Sun - 9 January 22 -
#Telangana
Owaisi Appeal:కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోండి – అసదుద్దీన్
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం హైదరాబాద్లోని ఉచిత కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు.
Published Date - 04:33 PM, Thu - 25 November 21