Court Case
-
#Cinema
Nagarjuna: క్షమాపణలు చెప్పిన మంత్రి.. నాగార్జున ఏం చేశారంటే?
తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ నిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. నాగార్జున, వారి కుటుంబం పట్ల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె స్పష్టం చేశారు.
Date : 13-11-2025 - 6:58 IST -
#Andhra Pradesh
RGV : ఇంకా దొరకని ఆర్జీవీ ఆచూకీ.. తెలంగాణ పోలీసుల సాయంతో ఆర్జీవీని ట్రాక్ చేస్తున్న ఏపీ పోలీసులు..
RGV : డిజిటల్ విచారణకు హాజరయ్యేలా ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ను పోలీసులు తోసిపుచ్చారు, ఎందుకంటే రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అందుకోలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులను ధిక్కరించడం కారణంగా అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందని వారు తెలిపారు.
Date : 26-11-2024 - 12:30 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ నేతలు వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవ్పై మరో కేసు
YSRCP : ఈ కొత్త కేసులో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరమైన పోస్టులు పంచుకోవడంతో పాటు, కులం పేరుతో దూషిస్తూ చంపుతామని బెదిరించడాన్ని ఆరోపిస్తూ, సిద్ధవటం మండలంలోని ఎస్. రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి ఈ నెల 8వ తేదీ నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Date : 14-11-2024 - 12:57 IST -
#India
Basanagouda Patil Yatnal : మంత్రి భార్యపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేకు నాన్ బెయిలబుల్ వారెంట్
Basanagouda Patil Yatnal : మంత్రి రావు సతీమణి తబస్సుమ్రావును ఉద్దేశించి ‘పాకిస్థాన్లో సగం తన ఇంట్లో ఉంది’ అని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే యత్నాల్పై తబస్సుమ్రావు ప్రైవేట్గా కేసు పెట్టారు. 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఆగస్టు 29న ఆమె పిటిషన్ను స్వీకరించారు , అక్టోబర్ 16న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఎమ్మెల్యే యత్నాల్కు సమన్లు జారీ చేశారు. అయితే, ఎమ్మెల్యే యత్నాల్ హాజరుకాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. .
Date : 17-10-2024 - 2:58 IST -
#Andhra Pradesh
Divvala Madhuri : దివ్వెల మాధురిపై పోలీసులు కేసు.. ఎందుకంటే..!
Divvala Madhuri : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిర్యాదు మేరకు తిరుమల వన్టౌన్ పోలీస్ స్టేషన్లో దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయం సమీపంలోని శ్రీనివాస్తో మాధురి అనుచితంగా ప్రవర్తించిందని, దీంతో పుణ్యక్షేత్రం పవిత్రతకు భంగం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.
Date : 11-10-2024 - 7:55 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Date : 09-10-2024 - 11:03 IST -
#Cinema
Salaar : కోర్టు కేసులో ఇరుక్కున్న సలార్ నటుడు.. అసలు ఏం జరిగిందంటే!
రీసెంట్ గా అతను సలార్ (Salaar) సినిమాలో నటించాడు. తాజాగా బాబీ సింహ ఒక కోర్ట్ వివాదంలో ఇరుక్కున్నాడు.
Date : 27-01-2024 - 11:53 IST -
#Devotional
Court Problems: కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేస్తే చాలు విజయం మీదే?
మామూలుగా కోర్టు సమస్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా కొన్ని కొన్ని సార్లు కోర్టుల చుట్టూ త
Date : 25-01-2024 - 7:30 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు షాకిచ్చిన గవర్నర్
బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కే సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసే వరకు గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు.
Date : 18-01-2024 - 12:03 IST -
#Cinema
Bholaa Shankar : ‘భోళా శంకర్’కు రిలీజ్కి ముందు షాక్.. 30 కోట్లు మోసం చేసారంటూ నిర్మాతపై డిస్ట్రిబ్యూటర్ కేసు..
గాయత్రి ఫిలిమ్స్ అధినేత బత్తుల సత్యనారాయణ నేడు భోళా శంకర్ నిర్మాతలు AK ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు 30 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని చెప్తూ ఓ వీడియోని రిలీజ్ చేసి అలాగే కోర్టులో కేసు వేశాం అంటూ ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
Date : 09-08-2023 - 9:47 IST