Corruption
-
#Andhra Pradesh
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ బిల్లుల చెల్లింపు.. అధికారులపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం
Payyavula Keshav : రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పై జరుగుతున్న వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వస్తోంది. ఈ నిర్మాణం ప్రకృతిని నాశనం చేస్తుందని, గత ప్రభుత్వంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై వివాదాలు పెరిగాయి. తాజాగా, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపుల విషయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గమనించిన దృష్టిలో, ఈ చెల్లింపుల గురించి వివరణ అడిగిన ఆయన, ముందుగా చేపట్టిన చర్యలను మరింత కఠినం చేయాలని సూచించారు.
Date : 15-02-2025 - 12:56 IST -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Date : 15-02-2025 - 11:29 IST -
#India
Delhi Elections 2025 : ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవే..!
Delhi Elections 2025 : ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి పట్ల చాలా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఓటమి వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన చేసిన నిర్ణయాలు, ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
Date : 08-02-2025 - 2:34 IST -
#Andhra Pradesh
NAAC : న్యాక్ రేటింగ్ కోసం లంచం.. యూనివర్సిటీ అధికారులు అరెస్ట్
NAAC : సాధారణంగా న్యాక్ అక్రెడిటేషన్ ప్రక్రియ అత్యంత గణనీయమైనదిగా భావించబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు న్యాక్ రేటింగ్ను తమ ప్రతిష్ఠగా భావిస్తాయి. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయనే సంకేతంగా న్యాక్ రేటింగ్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ వ్యవస్థలో అవినీతి ఉందని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చినా, ఈ స్థాయిలో పెద్ద స్కాం బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Date : 02-02-2025 - 9:51 IST -
#Andhra Pradesh
TTD : మరోసారి తెరపైకి శ్రీవారి పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వ్యవహారం
TTD : పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.
Date : 25-12-2024 - 7:59 IST -
#Speed News
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామాలు..
Formula-E Case: ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్. దానా కిషోర్ ఇచ్చిన నివేదనను ఆంటీ-కరప్షన్ బ్యూరో (ACB) రికార్డ్ చేసింది.
Date : 25-12-2024 - 1:41 IST -
#Andhra Pradesh
Suspend : ఏపీలో మరో ఏపీఎస్ అధికారి సస్పెండ్
Suspend :పోలీసు అనే పేరు వినగానే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ గుర్తుకువస్తాయి. అయితే, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవలే జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు - కాంతి రానా టాటా, విశాల్ గున్ని, పీఎస్సార్ ఆంజనేయులు సస్పెండ్ కావడం సంచలనం రేపగా, తాజాగా మరో అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్తో వార్తల్లో నిలిచారు.
Date : 25-12-2024 - 11:46 IST -
#India
Sonia Gandhi : సోనియా గాంధీపై బీజేపీ సంచలనం.. కశ్మీర్ను స్వతంత్ర దేశంగా..
Sonia Gandhi : సోనియా గాంధీకి జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులు సమకూర్చే సంస్థతో సంబంధాలున్నాయని బీజేపీ ఎక్స్ వేదికగా ఆదివారం ఆరోపించింది. ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (FDL-AP) ఫౌండేషన్కు సహ-అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ, జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థతో ముడిపడి ఉన్నారని బీజేపీ అధికార పార్టీ X లో వరుస పోస్ట్లలో పేర్కొంది.
Date : 08-12-2024 - 8:21 IST -
#Speed News
AEE Nikesh : తెలంగాణ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్కు 14 రోజుల రిమాండ్
AEE Nikesh : పెబెల్సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిఖేశ్ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచి జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Date : 01-12-2024 - 12:03 IST -
#Andhra Pradesh
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
Date : 20-10-2024 - 1:01 IST -
#India
Narendra Modi : ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి
Narendra Modi : ప్రధాన మంత్రి మంగళవారం ఎక్స్లో ఒక పోస్ట్లో "ఈరోజు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో చివరి దశ పోలింగ్ జరుగుతోంది. ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయడానికి ఓటర్లందరూ ముందుకు వచ్చి తమ ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ స్నేహితులే కాకుండా మహిళా శక్తి కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటుందని నేను విశ్వసిస్తున్నాను.' అని రాసుకొచ్చారు.
Date : 01-10-2024 - 9:44 IST -
#Andhra Pradesh
VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి అరెస్ట్
VG Venkata Reddy Arrested: వీజీ వెంకట్ రెడ్డిని ఈ రోజు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన హయాంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.
Date : 27-09-2024 - 10:51 IST -
#India
Kharge Land Controversy: భూవివాదంలో ఖర్గే కొడుకు, రంగంలోకి బీజేపీ
రాహుల్ ఖర్గేకు బెంగళూరు సమీపంలోని ఏరోస్పేస్ కాలనీలో ఏసీ/ఎస్టీ కోటా కింద రాయితీపై భూమి ఇచ్చారు. కాగా ఈ విషయంలో ప్రోటోకాల్లను విస్మరించి రాహుల్ ఖర్గేకు 5 ఎకరాల భూమి కేటాయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అవకాశం వచ్చినట్టైంది
Date : 27-08-2024 - 4:02 IST -
#Andhra Pradesh
Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Date : 05-05-2024 - 4:34 IST -
#India
PM Modi : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే అర్థం తెలిపిన ప్రధాని మోడీ
PM Modi : పశ్చిమబెంగాల్(West Bengal)లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(Trinamool Congress Party) అవినీతిపై ప్రధాని నరేంద్రమోడీ(pm modi) తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లా(Nadia District)లోని క్రిష్ణనగర్లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభ(Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీఎంసీ అంటే ‘తూ, మైన్ ఔర్ కరప్షన్ (నువ్వు, నేను ఇంకా అవినీతి)’ అని అభివర్ణించారు. సభకు వచ్చిన మిమ్మల్నందరినీ చూస్తుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ […]
Date : 02-03-2024 - 4:45 IST