Commits Suicide
-
#Speed News
Basara: ఐఐఐటీ బాసర క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య
Basara: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి. అరవింద్ (17) ఐఐఐటి బాసర అని కూడా పిలువబడే RGUKT క్యాంపస్లోని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లాకు చెందిన అతడు ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ ఘటన […]
Date : 16-04-2024 - 10:00 IST -
#Speed News
Basara: బాసరలో మరో విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గురువారం రాత్రి శిరీష (17) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరు గ్రామానికి చెందిన శిరీష ఈ విద్యా సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన విద్యార్థులు హాస్టల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండడం గమనించి షాక్కు […]
Date : 23-02-2024 - 6:48 IST -
#Telangana
MLC Kavitha: గురుకులాల పనితీరుపై సమీక్షించండి, వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి!
MLC Kavitha: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ […]
Date : 20-02-2024 - 5:05 IST -
#South
Karnataka Farmers: కరువు కోరల్లో కర్ణాటక, 456 మంది రైతులు ఆత్మహత్య!
Karnataka Farmers: కర్నాటక ఈ సంవత్సరం తీవ్రమైన కరువుతో సతమతమవుతోంది. పంటలు సాగు చేయలేని పరిస్థితిని మిగిల్చింది. ఇప్పటికే ఉన్న దిగుబడి నాశనమైంది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఈ సంవత్సరం ఇప్పటివరకు 456 మంది రైతులు అప్పుల భారంతో తమ జీవితాలను ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. హవేరి, మైసూరు, బెల్గాం, చిక్కమగళూరు, కలబురగి, యాదగిరి జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు వ్యవసాయ నిరాశకు సంబంధించిన ఒక భయంకరమైన కథను వెల్లడిస్తున్నాయి. మునుపటి […]
Date : 19-12-2023 - 1:03 IST -
#Telangana
Gunman Commits Suicide : ‘అప్పు’ నలుగుర్ని బలి తీసుకుంది ..కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య
‘అప్పు’ అంటే విరోధమే..అప్పుచేసి పప్పుకూడు..అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు’ ఇలా పెద్దలు చెపుతుంటారు. అప్పు అనేది ఆ క్షణం బాగానే ఉన్న..ఆ తర్వాత మనిషిని ప్రశాంతంగా ఉంచదు..నిత్యం నీడలా మనవెంట ఉంటూ మనల్ని వేదిస్తుంటుంది. ఇలా చాలామంది అప్పు చేసి..ఆ అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎందరో..వారు ఒక్కరే కాదు..కుటుంబం మొత్తాన్ని కూడా హత్య చేసి..చివరికి వారు సైతం ప్రాణాలు వదిలిన ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా సిద్దిపేట లో ఇదే […]
Date : 15-12-2023 - 1:37 IST