CM YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Jagananna Suraksha : ప్రజల వద్దకు పాలన సీఎం జగన్ లక్ష్యం.. విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమం
జగనన్న సురక్ష కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించారు. లబ్ధిదారులకు అవసరమైన దృువపత్రాలు, ప్రభుత్వ సేవలను అక్కడికక్కడే అందించారు.
Published Date - 07:23 PM, Sat - 1 July 23 -
#Andhra Pradesh
KVP-Jagan : తాడేపల్లిని తాకిన వైఎస్ ఆత్మ! త్వరలో విడుదల
కరుడుకట్టిన కాంగ్రెస్ వాది కేవీపీ . వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా ఉన్నారు. కానీ,
Published Date - 01:09 PM, Sat - 1 April 23 -
#Andhra Pradesh
BC Maha Sabha: నేడు వైఎస్సార్సీపీ బీసీ మహాసభ.. సభకు భారీ ఏర్పాట్లు
నేడు (బుధవారం) విజయవాడలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ (BC Maha Sabha)కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (CM YS Jagan Mohan Reddy) హాజరై ప్రసంగించనున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సభ(BC Maha Sabha)ను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా అన్ని బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ (YSRCP) ఆహ్వానించింది. ఈ సభకు దాదాపు 85,000 మంది హాజరవుతారని అంచనా. జయహో బీసీ మహా సభతో పాటు […]
Published Date - 09:27 AM, Wed - 7 December 22 -
#Andhra Pradesh
CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు
Published Date - 07:56 AM, Mon - 21 November 22