Cm Revanth
-
#Telangana
రేవంత్ చేతికి కెసిఆర్ అస్త్రం
పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు
Date : 03-01-2026 - 10:00 IST -
#Telangana
ప్రతిపక్ష పాత్రలో తీవ్ర సవాళ్లను ఎదురుకుంటున్న బిఆర్ఎస్
కేవలం ఫామ్ హౌస్ లేదా పార్టీ కార్యాలయాలకే పరిమితం కాకుండా, సభలో ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో వైఫల్యం చెందడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ఇది పరోక్షంగా అధికార పక్షానికి రాజకీయంగా పైచేయి సాధించే అవకాశాన్ని ఇస్తోంది
Date : 03-01-2026 - 1:30 IST -
#Telangana
దావోస్, యూఎస్ పర్యటనకు సీఎం రేవంత్
పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు
Date : 03-01-2026 - 9:00 IST -
#Telangana
అసెంబ్లీని బూతులమయం చేసారంటూ కాంగ్రెస్ పై హరీశ్ రావు ఆగ్రహం
నిబంధనలను ఉల్లంఘిస్తూ శాసనసభను నడుపుతున్నారని, స్పీకర్ తీరు సరిగా లేదని హరీశ్ రావు అన్నారు. BRS MLAలతో కలిసి గన్పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. 'CM వీధి రౌడీ కంటే చిల్లరగా మాట్లాడారు. అసెంబ్లీని బూతులమయం చేశారు
Date : 02-01-2026 - 3:45 IST -
#Telangana
రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్
ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ
Date : 02-01-2026 - 1:45 IST -
#Telangana
బిఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాత్మక అడుగులు!
అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు
Date : 02-01-2026 - 7:08 IST -
#Telangana
కెసిఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించం – సీఎం రేవంత్ స్పష్టం
కృష్ణా జలాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు.
Date : 01-01-2026 - 10:06 IST -
#Telangana
కేసీఆర్ తెలంగాణ గొంతు కోశారు అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
నదీ జలాల అంశంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదని CM రేవంత్ తెలిపారు. 'కృష్ణా జలాల్లో ఉమ్మడి APకి 811 TMC ల కేటాయింపులు జరిగాయి. అందులో APకి 66% ఇచ్చేలా KCR సంతకం చేశారు
Date : 01-01-2026 - 9:30 IST -
#Telangana
ఆర్థిక వ్యవస్థలో సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సుమారు 239 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 20 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. ఇది భారతదేశ మొత్తం జీడీపీలో దాదాపు 5 శాతానికి సమానం
Date : 31-12-2025 - 10:27 IST -
#Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. KCR రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్మీట్లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది.
Date : 29-12-2025 - 10:00 IST -
#Telangana
ప్యాకేజీల కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు రేవంత్ – ఎంపీ అర్వింద్
తొండలను విడిచేందుకు రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేయలేదని నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ అన్నారు. 'రేవంత్.. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డవైతే KCR ఫ్యామిలీని జైల్లో వేయి. ప్యాకేజీలకు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు' అని అన్నారు.
Date : 29-12-2025 - 9:00 IST -
#India
కాసేపట్లో CWC కీలక భేటీ, కీలక నేతలంతా హాజరు
AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు
Date : 27-12-2025 - 9:50 IST -
#Telangana
తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి విభాగాలకు కూడా కొత్త అధికారులను నియమించడం ద్వారా అన్ని శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ భారీ కసరత్తు చేపట్టింది
Date : 26-12-2025 - 1:20 IST -
#Telangana
చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నావ్ రేవంత్ – హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో 82% GOలను దాచిపెట్టిందని హరీశ్ రావు అన్నారు. 'దాచిన అన్ని GOలను 4 వారాల్లోగా బయటపెట్టాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
Date : 23-12-2025 - 6:49 IST -
#Telangana
కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు
వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది
Date : 22-12-2025 - 3:50 IST