Cm Revanth
-
#Telangana
బీజేపీ అంటే ‘బ్రిటిష్ జనతా పార్టీ’ – రేవంత్ రెడ్డి
కమ్యూనిస్టుల పోరాట పటిమను కొనియాడుతూనే, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలతో దేశాన్ని ముక్కలు చేస్తున్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా లౌకిక శక్తులు ఏకం కావాల్సిన సమయం
Date : 18-01-2026 - 9:30 IST -
#Telangana
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు అంటూ సీఎం రేవంత్ సూచన
"ఏకపక్షంగా కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే బదులు, మమ్మల్ని అడిగితే పూర్తి వాస్తవాలను వెల్లడిస్తాం" అని ఆయన పేర్కొన్నారు
Date : 18-01-2026 - 9:02 IST -
#Telangana
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
ఈ ప్రత్యేక టీడీఆర్ నిబంధనలు కేవలం ప్రభుత్వ సంస్థలైన హైడ్రా (HYDRAA), జీహెచ్ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA), మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది
Date : 17-01-2026 - 1:45 IST -
#Telangana
Jobs : రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – సీఎం రేవంత్
రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్రను గుర్తించిన ప్రభుత్వం, వారిని కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో నియామక ప్రక్రియలో ఎదురైన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో
Date : 17-01-2026 - 9:45 IST -
#Telangana
2034 వరకు తమదే ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ ధీమా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఐదేళ్లకే పరిమితం కాదని, 2034 వరకు తామే అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. ఓడిపోయిన నాయకుల గురించి లేదా విమర్శల గురించి మాట్లాడి
Date : 17-01-2026 - 9:00 IST -
#Telangana
మోడీని కలిసేది అందుకోసమే – సీఎం రేవంత్ క్లారిటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో తాను అనుసరిస్తున్న వ్యూహాన్ని నిర్మల్ సభలో అత్యంత స్పష్టంగా వివరించారు
Date : 17-01-2026 - 7:00 IST -
#Telangana
నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధానంగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడంపై నిరసనగా పలు బహిరంగ సభలను ఏర్పాటు చేశారు
Date : 16-01-2026 - 10:30 IST -
#Telangana
జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు సాధ్యం కాదా?
రాష్ట్ర ప్రభుత్వం ఈ అడ్డంకిని ఎలా అధిగమిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన అత్యవసరమని భావిస్తే, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక అనుమతి పొందే అవకాశం ఉందా లేదా అనే అంశంపై చర్చ జరుగుతోంది
Date : 13-01-2026 - 3:00 IST -
#Telangana
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ సంక్రాంతి కానుక
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది
Date : 12-01-2026 - 6:15 IST -
#Telangana
జిల్లాల పునర్విభజన కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్
త్వరలో జిల్లాల పునర్విభజన కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని, 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరతామని తెలిపారు
Date : 12-01-2026 - 5:45 IST -
#Cinema
సినిమా టికెట్ల విషయంలో కూడా కమీషన్ల దందా – హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన ఓ వ్యక్తి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్నారని, కమీషన్ల రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఆ వివరాలను త్వరలో బయటపెడతామన్నారు
Date : 11-01-2026 - 2:45 IST -
#Telangana
నా మీద కాదు, మీ సీఎం పై అరవ్వండి అంటూ కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ సూచన
రాహుల్ గాంధీని తాను కొత్తగా ఏం అనలేదని, గతంలో రేవంత్ చెప్పిన మాటలనే తిరిగి అన్నానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై ఫైరవ్వడంపై ఆయన స్పందించారు. 'రాహుల్ పప్పు కాదు ముద్ద పప్పు అని గతంలో రేవంత్ అన్నాడు
Date : 08-01-2026 - 8:55 IST -
#Telangana
Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు
Date : 07-01-2026 - 4:54 IST -
#Telangana
ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు
Date : 05-01-2026 - 11:12 IST -
#Andhra Pradesh
రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం
ఇది కేవలం తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్స్ ద్వారా చిట్టచివరి చెరువులకు కృష్ణమ్మ నీటిని చేర్చిన చరిత్ర ఆయనదని
Date : 05-01-2026 - 8:02 IST