Cm Revanth
-
#Telangana
Dasoju Sravan: ‘సీఎం రేవంత్ కు దాసోజు లేఖ.. ప్రస్తావించిన అంశాలివే
Dasoju Sravan: బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను సంధించారు. లేఖలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రస్తావిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన లేఖ ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే.. ‘‘గౌరవనీయులై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయనను అవమానపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నమైన ఆయన విగ్రహానికి పూలమాల వేయకుండా మీరు మీ ప్రభుత్వం ఆయనను అగౌరవ పరిచారు. కేవలం […]
Published Date - 06:38 PM, Mon - 15 April 24 -
#Telangana
CM Revanth: రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
CM Revanth: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సీఎం ఆదేశించారు. సీఎంతో పాటు పౌర […]
Published Date - 07:26 PM, Fri - 12 April 24 -
#Telangana
Komatireddy: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గ్రూపులు లేవు.. రేవంత్ పదేళ్లు సీఎంగా ఉంటారు
Komatireddy: నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో పదేళ్లు కూడా కొనసాగుతారని తాను నమ్ముతున్నానని రేవంత్ రెడ్డిపై విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గాలు, గ్రూపులు లేవని, సభ్యులంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నారని ఉద్ఘాటించారు. ఏక్నాథ్ షిండే లాంటి వివాదాస్పద వ్యక్తులను సృష్టించడానికి బీజేపీ పార్టీయే కారణమని, కులం, […]
Published Date - 09:15 PM, Thu - 11 April 24 -
#Telangana
CM Revanth: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ ఉగాది శుభాకాంక్షలు.. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటూ ఆకాంక్ష
CM Revanth: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన […]
Published Date - 06:23 PM, Mon - 8 April 24 -
#Telangana
Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు, కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఇవాళ సంగారెడ్డిలో రైతు దీక్ష కార్యక్రమంతో పాటు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడారు. ’’అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్కు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల […]
Published Date - 04:09 PM, Sat - 6 April 24 -
#Speed News
Kaushik Reddy: నీళ్లు ఇచ్చేదాక నిన్నొదల రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రికి కౌశిక్ రెడ్డి వార్నింగ్
Kaushik Reddy: హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకు మరో తడి నీళ్లు అందించేదాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పిలుపుమేరకు హుజరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన ఒక్కరోజు రైతు దీక్షలో భాగంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు 118 నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గంలో కూడా రైతులకు ప్రభుత్వం వెంటనే సాగునీరు అందించాలని ఉద్దేశంతో దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్ష […]
Published Date - 03:31 PM, Sat - 6 April 24 -
#Sports
IPL : సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఉప్పల్ స్టేడియం లో వెంకటేష్ సందడి
సీఎం రేవంత్ సైతం తన బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి మ్యాచ్ చూసేందుకు రావడం..అది కూడా కుటుంబ సభ్యులతో కలిసి రావడం విశేషం.
Published Date - 09:41 PM, Fri - 5 April 24 -
#Speed News
CM Revanth: మాట నిలబెట్టుకున్న సీఎం.. గల్ఫ్ బాధితులకు రేవంత్ అండ
CM Revanth: గల్ఫ్ బాధితుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) కృతజ్ఞతలు తెలిపింది. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్, ఖతార్ ఎన్నారై దాసరిపల్లి మిథిల, టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ప్రవాసీ మిత్ర కార్మిక […]
Published Date - 12:13 PM, Thu - 4 April 24 -
#Speed News
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అందుకే గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చిండు. […]
Published Date - 09:32 AM, Wed - 3 April 24 -
#Telangana
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు.. సీఎం రేవంత్ కు వరుస లేఖలు అందిస్తున్నారు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ.. వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా లేఖలో రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ […]
Published Date - 09:18 AM, Wed - 3 April 24 -
#Speed News
Criminal Case Against KTR: కేటీఆర్పై క్రిమినల్ కేసు నమోదు.. కారణమిదే..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు (Criminal Case Against KTR) నమోదైంది.
Published Date - 11:18 AM, Sat - 30 March 24 -
#Speed News
Training Of Excise Constables: ఏప్రిల్ 1 నుంచి ఎక్సైజు కానిస్టేబుళ్ల ట్రైనింగ్..!
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ (Training Of Excise Constables) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. 555 అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎంపికైనవారు ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ కావాల్సి ఉంది.
Published Date - 08:54 AM, Thu - 28 March 24 -
#Telangana
Congress: తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
Congress: అసెంబ్లీ ఎన్నికల ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను […]
Published Date - 09:43 PM, Sat - 23 March 24 -
#Telangana
Harish Rao: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హైకమాండ్ ది ఓదారి, రేవంత్ ది మరో దారి: హరీశ్ రావు
Harish Rao: మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదు. ఆయన ఖర్గే, […]
Published Date - 06:31 PM, Fri - 22 March 24 -
#Telangana
CM Revanth: కేసీఆర్ పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది: సీఎం రేవంత్
CM Revanth: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మరోమారు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్ పతనం 2019 […]
Published Date - 04:32 PM, Thu - 21 March 24