CM Pinarayi Vijayan
-
#India
Nimisha Priya : ఆ ఉరిశిక్ష విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు: సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
బ్లడ్ మనీ చెల్లింపు ప్రైవేట్ స్థాయిలో మాత్రమే చర్చించబడుతోంది. ప్రభుత్వం చేసేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటన చాలా కలవరపరిచే విధంగా ఉంది. నిమిష ప్రాణాలు కోల్పోతే అది మానవీయంగా బాధాకరమైన విషయం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
Published Date - 02:47 PM, Mon - 14 July 25 -
#Devotional
CM Pinarayi Vijayan : ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమలకు రావచ్చు : కేరళ సీఎం వెల్లడి
CM Pinarayi Vijayan : యాత్రికులకు స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Published Date - 04:57 PM, Tue - 15 October 24