Civil Aviation Minister
-
#Andhra Pradesh
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని అన్నారు. విమానయాన నిపుణుడు, మాజీ ఎయిరిండియా పైలట్ మినూ వాడియా […]
Date : 28-01-2026 - 3:57 IST -
#India
Narendra Modi : యువతలో ఆయనకున్న ఆదరణను ప్రశంసినమంటూ.. రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ విషెస్..
Narendra Modi : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, యువతలో మంత్రికి ఉన్న విశేషమైన ఆదరణ ప్రశంసనీయమంటూ అభినందించారు.
Date : 18-12-2024 - 11:14 IST