CII Summit Vizag
-
#Andhra Pradesh
CII Summit Vizag : ఈ మూడు పనులు చేస్తే ఏపీ సూపర్..చంద్రబాబుతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు కావాలంటే సమర్థవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్, భూ వివాదాల సత్వర పరిష్కారం, పర్యావరణ అనుమతులు త్వరగా రావాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల ఉద్యోగాల అంచనాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ […]
Published Date - 11:37 AM, Mon - 17 November 25 -
#Andhra Pradesh
Vizag : వైజాగ్కు కొత్త పేరు పెట్టిన సీఎం చంద్రబాబు
Vizag : సాగర తీర నగరం విశాఖపట్నం మరోసారి పెట్టుబడుల కేంద్రంగా మారింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా దేశ–విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార దిగ్గజాలు భారీగా హాజరయ్యాయి.
Published Date - 08:30 AM, Sat - 15 November 25 -
#Andhra Pradesh
CII Summit Vizag : సీఐఐ సమ్మిట్తో ఏపీకి కొత్త దశ
CII Summit Vizag : గురువారం ఉదయం నుంచే సమ్మిట్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్టేబుల్’, ‘పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ వంటి సెషన్లలో సీఎం పాల్గొననున్నారు.
Published Date - 02:32 PM, Wed - 12 November 25