Church Attack
-
#Speed News
Nigeria: నైజీరియాలో ఓ చర్చిపై ఉగ్రవాదుల దాష్టికం…కాల్పుల్లో 50మంది మృతి..!!
నైజీరియాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఓ చర్చిపై కాల్పులు, బాంబు దాడులతో తెగబడ్డారు. ఈ ఘటనలో 50మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 09:39 AM, Mon - 6 June 22