Chittoor Bus Accident
-
#Speed News
PK On Accidents: భాకరాపేట లోయలో ప్రమాదం శోచనీయం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి – ‘పవన్ కళ్యాణ్’
ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం, మరో 54 మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
Date : 27-03-2022 - 12:12 IST -
#Speed News
Ex Gratia: బస్సు ప్రమాద ఘటనపై సీఎం ‘జగన్’ దిగ్భ్రాంతి… మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Date : 27-03-2022 - 9:45 IST