China Tour
-
#India
Jaishankar : చైనా పర్యటనకు మంత్రి జై శంకర్..ఐదేళ్ల తర్వాత ఎందుకెళుతున్నారంటే..
2020లో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత-చైనా సైనికులు ఎదురెదురుగా నిలిచిన ఘటనల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన మలుపు తిశాయి. గాల్వన్ లోయ ఘర్షణకు తోడు ఉన్న ఉత్కంఠ, పరస్పర అవిశ్వాస వాతావరణం ద్వైపాక్షిక సంప్రదాయాలను మసకబారేలా చేసింది.
Published Date - 11:26 AM, Sat - 12 July 25