Chillakuru Sumalatha
-
#Telangana
Telangana: ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ
తెలంగాణలో ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ చిల్లకూరు సోమలత్ కర్నాటకకు బదిలీ కాగా, జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.
Published Date - 03:19 PM, Tue - 14 November 23