Chevella EX MLA KS Ratnam
-
#Telangana
Telangana BJP : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్. రత్నం బీజేపీలో చేరారు. 2009 ఎన్నికల్లో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన రత్నం.. ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫున.. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు
Published Date - 02:45 PM, Fri - 27 October 23