Chethan Kumar
-
#Cinema
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్’ “జేమ్స్” సినిమాకు చీఫ్ గెస్ట్ లుగా ‘చిరు, ఎన్టీఆర్’ !
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ సినిమా మార్చ్ 17న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘జేమ్స్’ ను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ […]
Published Date - 10:40 AM, Sun - 27 February 22