Chelluboina Venu
-
#Andhra Pradesh
Chelluboina Venu : పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగన్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంపై నమ్మకం వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chellaboina venugopal krishna) తెలిపారు. రాష్ట్రంలో పేదరికం తగ్గిందని, పేదలకు మంచి చేసిన ఏకైక సీఎం జగనేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మేనిఫెస్టో 100శాతం అమలు చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే టీడీపీ వాకౌట్ చేసిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఖాయమన్నారు. టీడీపీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని […]
Published Date - 06:31 PM, Mon - 5 February 24