Chattishgarh
-
#India
భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన క్రమంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా చత్తీస్గఢ్(Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా(Bijapur District)లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మావోయిస్టుల కదిలికలు ఉన్నాయన్న సమచారంతో […]
Date : 27-03-2024 - 12:56 IST -
#Special
Helicopter Farmer: హెలికాప్టర్ తో వ్యవసాయం చేస్తూ.. 25 కోట్లు సంపాదిస్తూ, అద్భుతాలు సృష్టిస్తున్న రాజారాం త్రిపాఠి!
బ్యాంక్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి రైతుగా మారాడు ఓ వ్యక్తి. హెలికాప్టర్ తో వ్యవసాయం చేస్తూ కోట్లు మీద కోట్లు సంపాదిస్తున్నాడు.
Date : 11-09-2023 - 4:01 IST -
#India
Chandrayaan3: శభాష్ భరత్.. ఇడ్లీలు అమ్మి, చంద్రయాన్ 3లో భాగమై!
చత్తిస్గఢ్ లో చరోడా అనే పట్టణంలో భరత్ కుమార్ అనే కుర్రాడు దేశ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాడు. అతని తండ్రి బ్యాంక్ సెక్యురిటి గార్డ్ గా పనిచేస్తున్నాడు. కానీ కొడుకు కు మంచి విద్య అందించాలి అనుకున్నాడు కానీ ఆర్థిక పరిస్థితి ,సామాజిక పరిస్థితి అనుకూలించలేదు దీంతో తల్లి ఇడ్లీ, టీ అమ్ముతూ కుటుంబానికి అండగా ఉండేది. వీరి పట్టణం చరోడా నుండి బొగ్గును సరఫరా చేసే రైలు వెళ్తుంది..ప్లేట్ లు కడుగుతూ, టీ, ఇడ్లీలు అమ్ముతూ […]
Date : 25-08-2023 - 11:20 IST -
#Telangana
IAS Sandeep Kumar Jha: ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా ‘వరకట్నం’ వేధింపులు.. కోర్టకెక్కిన భార్య!
తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా వివాదంలో చిక్కుకున్నారు.
Date : 10-06-2023 - 12:59 IST -
#India
Road Accident: వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మృతి.. వివాహ వేడుకకు హాజరై వస్తుండగా
ఛత్తీస్గఢ్లోని ధామ్తరిలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో 10 మంది దుర్మరణం చెందారు. కంకేర్ జాతీయ రహదారిలోని ధామ్తరిపై జగ్త్రా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Date : 04-05-2023 - 6:33 IST -
#India
Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి..!!
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్ మృతి చెందారు. నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురిని కాల్చి చంపాయి భద్రతా దళాలు. 50 మంది నక్సల్స్ ఓ ప్రాంతంలో సమావేశం అయ్యారన్న పక్కా సమచారంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై నక్సల్స్ దాడికి పాల్పడినట్లు బస్తర్ పోలీసు అధికారులు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ […]
Date : 26-11-2022 - 8:22 IST -
#Speed News
Government Scheme: రెండో బిడ్డ పుడితే ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుందో తెలుసా?
దేశంలో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తును పరిరక్షించడం కోసం, మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు కౌసల్య ప్రసూతి
Date : 05-11-2022 - 4:50 IST -
#Telangana
Anti-Maoist Operation: తెలంగాణను మావోయిస్టు రహితంగా మార్చేస్తాం!
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ పోలీసులు ఛత్తీస్గఢ్తో కూడిన సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక
Date : 20-10-2022 - 1:26 IST -
#Off Beat
Raipur: మాట నిలబెట్టుకున్న సీఎం…హెలికాప్టర్ లో పర్యటించనున్న విద్యార్థులు..!!
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.
Date : 08-10-2022 - 6:55 IST