Channdrababu
-
#Andhra Pradesh
Nijam Gelavali: పార్వతీపురంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఈ సానుభూతితో వారి కుటుంబాలకు సంఘీభావాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు
Published Date - 03:11 PM, Tue - 27 February 24