Chamrajnagar
-
#South
Karnataka: దళిత మహిళ నీరు తాగిందని..ఆవు మూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన ఓ వర్గం..!!
స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా… మనదేశంలో దళితులకు వేధింపులు, ఛీత్కారాలు, దాడులు తప్పడం లేదు. తాజాగా కర్నాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఒక దళిత మహిళ పబ్లిక్ కుళాయి నుంచి నీరు తాగింది. దీంతో ఆ గ్రామస్థులు ఆ ట్యాంకును ఆవు మూత్రంతో కడిగి శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన దళితులు ఈ ఘటన పై ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ లో వెలుగు చూసింది. […]
Published Date - 01:25 PM, Mon - 21 November 22