Chairman Karnati Rambabu
-
#Andhra Pradesh
Kanaka Durga Temple : దుర్గగుడిలో మరోసారి బయటపడ్డ చైర్మన్, ఈవో మధ్య విభేదాలు.. ఈవోపై చైర్మన్ ఆగ్రహం
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో శాకంబరీ ఉత్సవాళ వేళ చైర్మన్, ఈవో మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దుర్గగుడి అంతర్గత బదిలీల విషయంలో చైర్మన్ కర్నాటి రాంబాబు ఈవో బ్రమరాంబ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 05:50 PM, Sat - 1 July 23