Central Team
-
#Telangana
Flood Damage : తెలంగాణ లో వరద నష్టం రూ.10,320 కోట్లు – కేంద్రానికి తెలిపిన రేవంత్
Flood Damage : వీలున్నంత త్వరగా సాయం అందిస్తేనే వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, నిబంధనలను పక్కనబెట్టి, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని
Published Date - 08:11 PM, Fri - 13 September 24 -
#Andhra Pradesh
CM Revanth Reddy : కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revanth Reddy appeal to the central team: వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని వివరించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 03:22 PM, Fri - 13 September 24 -
#Telangana
Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్
Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.
Published Date - 08:10 PM, Wed - 11 September 24 -
#Speed News
Telangana Floods : నేడు ఈ ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
Telangana Floods : ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి భగవత్వీడు తండాలో నష్టం జరిగిన 100 ఎకరాలకు పైగా పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు అధికారులు. ఆ తర్వాత 1.45 గంటల నుండి మధ్యాహ్నం 2.45 గంటల వరకు ఖమ్మం రూరల్ మండలంలోని గూడురుపాడు, తనగంపాడు, కస్నాతండాలో కేంద్ర బృందం పర్యటించి ఇళ్లు, పంటలను పరిశీలించనుంది.
Published Date - 10:52 AM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
AP Floods : ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
AP Floods : కృష్ణా, ఎన్టీఆర్ (ఎన్టీఆర్ జిల్లా), గుంటూరు, బాపట్ల జిల్లాలు తీవ్ర ప్రభావం చూపుతున్న జిల్లాలుగా గుర్తించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించి మూల్యాంకనం చేయనున్నారు.
Published Date - 10:36 AM, Wed - 11 September 24 -
#Andhra Pradesh
TDP : రైతాంగాన్ని ఆదుకోండి.. పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి
మిచౌంగ్ తుపాను ధాటికి రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు
Published Date - 08:10 AM, Thu - 14 December 23 -
#Telangana
Telangana: నష్టాన్ని అంచనా వేసేందుకు రంగంలోకి కేంద్ర డిజాస్టర్ మేనేజ్మెంట్
Telangana: తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో తీవ్రంగా నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయి.. .ఎంతో మంది నివాసం కోల్పోయారు. పలువురు మరణించారు. ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. తెలంగాణాలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి అధికారులు తెలంగాణాలో పర్యటించనున్నారు. సోమవారం జూలై 31 న తెలంగాణకు అధికార బృందం రానుంది. ఈ బృందానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ […]
Published Date - 03:44 PM, Sun - 30 July 23 -
#Speed News
Floods In Telangana : తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి కమిటీ తెలంగాణలో పర్యటించనుంది.
Published Date - 07:05 AM, Wed - 20 July 22