Central Health Department
-
#India
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Date : 06-06-2025 - 11:52 IST