CBSE Notices
-
#Speed News
CBSE Notice To Schools: 27 పాఠశాలలకు షాక్ ఇచ్చిన సీబీఎస్ఈ.. నోటీసులు జారీ..!
సీబీఎస్ఈ బోర్డు మొత్తం 27 స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. డమ్మీ అడ్మిషన్, ఇతర చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పాఠశాలలను CBSE గుర్తించింది. దీని కారణంగా పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతంలోని పాఠశాలలు ఉన్నాయి.
Published Date - 08:37 AM, Sat - 14 September 24