CBSE Controller Of Examinations Sanyam Bharadwaj
-
#India
CBSE : ఇక పై ఏడాదిలో రెండు సార్లు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు.
Published Date - 05:39 PM, Wed - 25 June 25