CBSE Board Examination
-
#India
CBSE Board Exams: అలర్ట్.. ఇకపై ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు
2025-26 అకడమిక్ సెషన్ నుండి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడానికి సిద్ధం కావాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ని కోరింది.
Published Date - 11:16 AM, Sat - 27 April 24