CBI Notice
-
#Telangana
CBI Notice to Kavitha : లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha)కు మరోసారి నోటీసులు (Notice) జారీ అయ్యాయి. ఫిబ్రవరి 26న తప్పకుండా విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో సీబీఐ(CBI) పేర్కొంది. గతంలోనే కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయగా.. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీబీఐ తనకు నోటీసులు ఇవ్వడంపై కవిత ఇంకా స్పందించలేదు. We’re now on WhatsApp. Click […]
Published Date - 09:47 PM, Wed - 21 February 24 -
#India
CBI Notice : డీకే శివకుమార్కు సీబీఐ నోటీసులు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ (DK Shivakumar) కు సీబీఐ (CBI) మరోసారి నోటీసులు (Notice) జారీ చేసింది. ఈనెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. శివకుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసును 2020లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేరళకు చెందిన జైహింద్ చానల్ (Jaihind Channel)లో […]
Published Date - 11:33 AM, Tue - 2 January 24 -
#India
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు!
దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Published Date - 05:59 PM, Fri - 14 April 23 -
#Andhra Pradesh
Viveka CBI : హత్య కేసు విచారణ స్లో!ఢిల్లీ ఎఫెక్ట్, భాస్కర్ రెడ్డికి మళ్లీ నోటీసులు!
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka CBI) విచారణ నెమ్మదించిందా?
Published Date - 01:52 PM, Wed - 1 March 23 -
#Andhra Pradesh
YS Murder : జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అరెస్ట్ కు రంగం సిద్ధం, కడపలో CBI వేట
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య(YS Murder) కేసు మిస్టరీని ఛేదించడానికి సీబీఐ(CBI) వేగం పెంచింది.
Published Date - 03:30 PM, Thu - 26 January 23 -
#Telangana
YS Murder :రాజకోట రహస్యంపై షర్మిల కామెంట్స్, మళ్లీ పాదయాత్రకు రెడీ!
వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఏ విషయాన్నైనా సూటిగా,సుత్తిలేకుండా చెబుతారు.
Published Date - 05:03 PM, Tue - 24 January 23 -
#Telangana
Liquor scam:క్విడ్ ప్రో కో `కేస్ `షీట్!!
`క్విండ్ ప్రో కో ` పదం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గత దశాబ్దకాలంగా బాగా పరిచయం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు సీబీఐ ఫైల్ చేసినప్పటి నుంచి ఆ పదానికి ప్రాధాన్యం పెరిగింది.
Published Date - 01:42 PM, Sat - 3 December 22 -
#Speed News
CBI: ఆరో తేదీన విచారణకు హాజరవ్వండి : ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Published Date - 11:40 PM, Fri - 2 December 22