Cautious
-
#Life Style
Delhi pollution: వాయు కాలుష్యం నుంచి ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని నగరాల్లో కాలుష్య స్థాయి వేగంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా వస్తుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల కళ్ల మంట, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
Published Date - 06:57 PM, Wed - 25 October 23