Canadian PM Mark Carney
-
#India
PM Modi : జీ7 సదస్సు..కెనడా చేరుకున్న ప్రధాని మోడీ
ప్రధాని మోడీ జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వచ్చినట్టు అధికారికంగా వెల్లడించబడింది. ఈ సదస్సు జూన్ 17 నుంచి 18 వరకు కననాస్కిస్లో జరగనుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఏడు ప్రధాన దేశాల సమాహారమైన జీ7 సదస్సులో మోడీ వరుసగా ఆరోసారి పాల్గొనుతున్నారు. ఈసారి కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానంపై భారత ప్రధాని ఈ సదస్సులో పాల్గొనుతున్నారు.
Published Date - 10:09 AM, Tue - 17 June 25