Bus Charages
-
#Telangana
TGRTC : బస్సు చార్జీలు పెంచిన టీజీఎస్ఆర్టీసీ
టికెట్ ఛార్జీల్లో చేర్చిన టోల్ ఫీజును రూ.3 పెంచింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ.10 నుంచి రూ.13, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17
Date : 12-06-2024 - 9:03 IST -
#Speed News
TSRTC: బస్ పాస్ ఛార్జీలను పెంచేశారు
క్రూడాయిల్ ధరలు పెంచేశారని.. ఇక్కడ మనవాళ్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నారు.
Date : 26-03-2022 - 2:28 IST -
#Andhra Pradesh
Private buses: ప్రైవేట్ ట్రావెల్స్ ‘‘సంక్రాంతి’’ దోపిడీ.. మూడు రెట్లు అధిక చార్జీలు!
పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ప్రవేట్ ట్రావెల్స్ యాజమానులు బస్సల్లో ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రవేట్ ట్రావెల్స్ పై ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ఆపరేటర్లు సాధారణ ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు వసూళ్లు చేస్తున్నారు.
Date : 11-01-2022 - 10:57 IST