BRS Ex Minister
-
#Speed News
BRS Ex Minister: కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారు
BRS Ex Minister: మాజీ మంత్రి జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఖానా పూర్ బీఆర్ఎస్ ఇంచార్జి జాన్సన్ నాయక్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం. కేసీఆర్ హాయం లో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ హయం లో రైతులు అడిగిన విత్తనాలు దోరికేవి. సీఎం […]
Published Date - 11:56 PM, Thu - 30 May 24