HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Breaking-news News

Breaking News

  • Tirumala Temple

    #Andhra Pradesh

    TTD : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టీటీడీ కీలక నిర్ణయం

    శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో ప్రత్యేక దర్శనం (రూ. 300) టికెట్లను పెంచనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ‘వీఐపీ, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవల టికెట్లను తగ్గించి ఎస్ఎన్డీ, ఎస్ఈడీ టికెట్ల కోటా పెంచుతాం. ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో రికమెండేషన్ లెటర్లపై వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా ఉండదు. గత నెలలో 19.06 లక్షలమంది తిరుమలకు రాగా, హుండీ కానుకలుగా రూ.111.71 […]

    Date : 03-03-2024 - 10:18 IST
  • Cm Revanth Most Powerful In

    #Andhra Pradesh

    CM Revanth Reddy : సీఎం అయ్యాక తొలిసారి ఏపీకి రేవంత్ రెడ్డి

    తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఏపీకి వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 11న విశాఖలో కాంగ్రెస్ నిర్వహించే సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక ఈనెల 7న గుంటూరులో జరిపే బహిరంగ సభకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రానున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సభలు, సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. అయితే రాష్ట్ర విభజన అనంతర ఏపీలో కాంగ్రెస్‌ ఉనికి […]

    Date : 03-03-2024 - 9:40 IST
  • Kishan Reddy Kcr

    #Telangana

    Kishan Reddy : ‘వికాసిత్ భారత్ సంకల్ప’ పత్రం ఆవిష్కరణ

    అభివృద్ధి చెందుతున్న భారతావనికి మోదీ గ్యారంటీ.. మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ‘వికాసిత్ భారత్ సంకల్ప’ పత్రాన్ని ప్రవేశపెట్టారు. అభిప్రాయ సేకరణ కోసం వ్యూహాత్మకంగా రూపొందించిన ఈ పత్రం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీ చొరవలో కీలకమైన అంశం. రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో వివరించిన సమిష్టి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగడం. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రేక్షకులను ఉద్దేశించి […]

    Date : 02-03-2024 - 9:21 IST
  • Cm Jagan Kakinada

    #Andhra Pradesh

    CM Jagan : జగన్‌కు సిస్టర్స్‌ స్ర్టోక్‌ తప్పదా..?

    ఏపీలో ప్రస్తుత సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఎదురవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్షాలు ఏకమవుతున్న తరుణంలో తాజాగా అక్కచెల్లెళ్ల రూపంలో ఆయనకు తలనొప్పి వచ్చింది. ఒకరు ఆయన సొంత సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) కాగా, రెండోవారు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanda Reddy) కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి (YS Sunitha Reddy). దేశ రాజధాని ఢిల్లీలో […]

    Date : 02-03-2024 - 8:50 IST
  • Pawan Speech 2

    #Andhra Pradesh

    Pawan Kalyan : పవన్ పూర్తిగా కాపు ఓటర్లపైనే ఆధారపడతాడా..?

    ఆంధ్ర ప్రదేశ్‌లో రానున్న ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఎవరికి వారి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తుతో ప్రజల ముందుకు రానుంది. అయితే.. టీడీపీ (TDP)- జనసేన (Janasena)తో బీజేపీ (BJP) కూడా కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ మహా కూటమిలో బీజేపీ పొత్తుపై స్పష్టమైన అడుగులు కనిపించకపోవడంతో టీడీపీ- జనసేన మాత్రమే రంగంలోకి దిగుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే.. […]

    Date : 02-03-2024 - 8:34 IST
  • Pulse Polio

    #India

    Pulse Polio : రేపే పల్స్ పోలియో కార్యక్రమం.. తల్లిదండ్రులారా మర్చిపోకండి

    5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోలియో టీకాలు వేయడానికి దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3, ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలియో దినోత్సవం సందర్భంగా నిర్వహించబడుతుంది. పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ కోసం సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి మరియు తమిళనాడు, గుర్గావ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్ నుండి అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య అధికారులు వేల సంఖ్యలో పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు మరియు పిల్లలకు పోలియో వ్యాక్సిన్‌ల నిర్వహణ కోసం […]

    Date : 02-03-2024 - 5:22 IST
  • BRS New Plan

    #Telangana

    LS Elections : BRS లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా?

    దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికల రంగం సిద్దమవుతోంది. అయితే.. లోక్‌ సభ ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణలో ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ అతి తక్కువ ఆసక్తి చూపుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి తొమ్మిది మంది సిట్టింగ్‌ ఎంపీల్లో ముగ్గురు కాంగ్రెస్‌, బీజేపీలోకి జంప్‌ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత జనవరిలో కాంగ్రెస్‌లోకి మారారు. తాజాగా నాగర్‌కర్నూల్ సిట్టింగ్ […]

    Date : 02-03-2024 - 5:12 IST
  • Nagababu New Vote Ap

    #Andhra Pradesh

    Nagababu : నాగబాబు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తారా..?

    ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. టీడీపీ-జనసేన పొత్తుతో ఈసారి ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటమి తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇందులో జనసేన అధినేత పవన కల్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు.. ఆయన సోదరుడు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడించలేదు. ఈ క్రమంలో ఈ ఇద్దరి పోటీలు పలు ఆసక్తికర వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా […]

    Date : 02-03-2024 - 4:53 IST
  • Beerla Ailaiah

    #Telangana

    Beerla Ilaiah : యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తాం

    బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నిర్మాణం గురించి అందరికీ తెలిసింది. అయితే.. నిర్మాణ సమయంలో యాదగిరిగుట్టగా ఉన్న ఈ పుణ్యక్షేత్రం పేరును యాదాద్రిగా మార్చారు అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు (KCR). అయితే.. ఇప్పుడు యాదాద్రిగా ఉన్న పేరును యాదగిరిగుట్టగానే మారుస్తామని అంటున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య. ఆయన నిన్న యాదాద్రిలో కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ఆనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ […]

    Date : 02-03-2024 - 10:56 IST
  • Kadiyam Srihari

    #Telangana

    Kadiyam Srihari : ప్రజాసమస్యలను పక్కన పెట్టి మేడిగడ్డను కాంగ్రెస్‌ రాజకీయ చేస్తోంది

    తెలంగాణలో కాళేశ్వరం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి పిల్లర్‌ డ్యామేజీను చూపుతూ.. బీఆర్ఎస్‌ నేతలపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే… దీంతో.. బీఆర్‌ఎస్‌ నేతలు సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలు ఉట్టంకిస్తూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్‌ పర్యటనకు వెళ్లారు బీఆర్‌ఎస్‌ నేతలు బృందం. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తోందని […]

    Date : 02-03-2024 - 10:37 IST
  • Cm Jagan

    #Andhra Pradesh

    CM Jagan : పేదల పెన్షన్‌ రూ.5 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన […]

    Date : 02-03-2024 - 10:23 IST
  • Rameshwaram Cafe (1)

    #India

    Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ నిందితుడు అరెస్ట్.?

    బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌ (Rameshwaram Cafe )లో జరిగిన బాంబు పేలుడులో కనీసం పది మంది గాయపడ్డారు. ఓ వ్యక్తి కేఫ్‌లో ఉంచిన బ్యాగ్‌లో ఉన్న ఐఈడీ వల్ల పేలుడు సంభవించింది. సీసీటీవీలో వ్యక్తిని గుర్తించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఐఈడీని పేల్చేందుకు నిందితులు ఉపయోగించిన టైమర్ పేలుడు స్థలంలో లభ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బెంగళూరులోని పోలీస్ స్టేషన్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం మరియు పేలుడు పదార్థాల […]

    Date : 02-03-2024 - 9:05 IST
  • Kanna Lakshminarayana

    #Andhra Pradesh

    Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది

    నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్‌ఆర్‌సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, అధికారం కోసమో పొత్తు పెట్టుకోలేదని టీడీపీ జనసేన నేతలు ఉద్ఘాటించిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు రాష్ట్రానికి […]

    Date : 01-03-2024 - 8:30 IST
  • Cm Revanth Reddy

    #Telangana

    CM Revanth Reddy : తర్వలోనే విద్య, వ్యవసాయ కమిషన్లు

    వ్యవసాయ రంగానికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రైతు కమిషన్‌, విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో పౌర సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, విద్యా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు త్వరలో రెండు కమీషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేక […]

    Date : 01-03-2024 - 8:00 IST
  • Heigh Alert

    #Telangana

    BREAKING: హైదరాబాద్‌లో హైఅలర్ట్

    బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాన్రెడ్డి వెల్లడించారు. బెంగళూరులో పేలుళ్లకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు బాంబు పేలుడు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధృవీకరించారు. బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ప్రముఖ కేఫ్‌లో జరిగిన పేలుడులో కనీసం తొమ్మిది మంది గాయపడ్డారు. ఐఈడీ వల్ల పేలుడు సంభవించిందని […]

    Date : 01-03-2024 - 7:46 IST
  • ← 1 … 12 13 14 15 16 … 18 →

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

Latest News

  • అసిడిటీకి యాంటాసిడ్స్‌నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

  • గ్రామీణ ఉపాధి చట్టంపై ‘బుల్డోజర్ రాజకీయాలు’: సోనియా గాంధీ విమర్శలు

  • టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత

  • తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

  • ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమా?.. నష్టమా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd