BPSL
-
#India
ED Recovered Money : ఈడీ దర్యాప్తులో రూ. 23 వేల కోట్లు స్వాధీనం..సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వెల్లడి
ఇది మనీలాండరింగ్ కేసులపై ఈడీ చేపట్టిన దర్యాప్తు సీరియస్గా కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. ఈ వ్యాఖ్యలు భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) అంశంలో జరిగిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గతంలో బీపీఎస్ఎల్ ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 03:32 PM, Thu - 7 August 25