Botswana
-
#India
Africa : భారత్కు రానున్న మరో 8 చిరుతలు
మేలో నాలుగు ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్టీసీఏ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.
Published Date - 01:22 PM, Sat - 19 April 25