BJP Tamil Nadu President K. Annamalai
-
#South
TN Death: తమిళనాడులో విద్యార్థిని మృతిపై పోలీసుల విచారణ సరిగాలేదు – తమిళనాడు బీజేపీ చీఫ్
తమిళనాడులో ఇటీవల మతంమారాలంటూ ఒత్తిడి చేయడంతో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ సరిగా లేదని బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరోపించారు.
Published Date - 10:16 AM, Mon - 31 January 22