BJP State President Ramachandra Rao
-
#Telangana
BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: రామచందర్ రావు
బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 03:51 PM, Mon - 8 September 25 -
#Telangana
Minister Ponnam Prabhakar : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రామచందర్రావు మరోసారి తన అసలైన రంగును బయటపెట్టుకున్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన బీసీలను తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 11:27 AM, Tue - 22 July 25